ముంబైలో వినాయక చవితి వేడుకలకై రూ.400 కోట్ల ఇన్సూరెన్స్ తీసుకున్న GSB సేవా మండల్

73చూసినవారు
ముంబైలో వినాయక చవితి వేడుకలకై రూ.400 కోట్ల ఇన్సూరెన్స్ తీసుకున్న GSB సేవా మండల్
ముంబైలో అత్యంత సంపన్న గణేష్ మండలిగా పేరుపొందిన GSB సేవా మండల్ రాబోయే వినాయక చవితి వేడుకల కోసం రికార్డు స్థాయిలో రూ.400.58 కోట్ల బీమా కవరేజిని తీసుకుంది. వేడుకల నిర్వహణ కోసం పనిచేసే కార్మికులందరికీ వ్యక్తిగత ప్రమాద బీమాతో పాటు బంగారం మరియు వెండి చోరీ, భూకంపం, అగ్ని ప్రమాదాలు వంటి అంశాలను ఈ పాలసీ కవర్ చేస్తుంది. ఈ గణపతిని సెప్టెంబర్ 5న ముంబైలోని కింగ్స్ సర్కిల్ ప్రాంతంలో ఏర్పాటు చేస్తారు.

సంబంధిత పోస్ట్