యాదగిరీశున్ని దర్శించుకున్న హరీశ్‌ రావు

75చూసినవారు
యాదగిరీశున్ని దర్శించుకున్న హరీశ్‌ రావు
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారి దర్శనానికి క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. ఇవాళ యాదగిరీశున్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌ రావు దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికి స్వామి వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్