బైక్‌పై వెళ్తూ డ్రైనేజీ గుంతలో పడిపోయారు (వీడియో)

56చూసినవారు
తమిళనాడులోని కోయంబత్తూరులో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఒండిపుత్తూరు ప్రాంతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం మున్సిపల్ అధికారులు గుంతలు తవ్వారు. దాని పక్కనే రోడ్డుపై నుంచి వెళ్లే క్రమంలో ఓ బైక్ అదుపు తప్పింది. ఊహించని విధంగా బైక్‌పై ఉన్న ముగ్గురు వ్యక్తులు లోతైన గుంతలో పడిపోయారు. అదృష్టవశాత్తూ వారు గాయాలతో తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్