ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ లకు భారీ భద్రత

75చూసినవారు
ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ లకు భారీ భద్రత
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన ఈవీఎంలకు అధికారులు కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. వాటిని ఉంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా 44 స్ట్రాంగ్ రూమ్ లను ఏర్పాటు చేశారు. తరలింపు సమయంలో వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేశారు. ఇక అన్ని స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. తొలి అంచెలో పారామిలిటరీ, రెండో అంచెలో సాయుధ సిబ్బంది, మూడో స్థాయిలో పోలీసులు కాపలా కాస్తున్నారు.

సంబంధిత పోస్ట్