BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి హైకోర్టు నోటీసులు

11953చూసినవారు
BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి హైకోర్టు నోటీసులు
గత అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఓటేసి గెలిపిస్తే జైత్రయాత్ర.. లేదంటే శవయాత్ర అంటూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ హైకోర్టును ఆశ్రయించారు. దానిపై హైకోర్టు మంగళవారం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి ఈనెల 20న హైకోర్టుకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు విచారణ చేయనుంది.

సంబంధిత పోస్ట్