తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

75చూసినవారు
తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. వెంకన్నను దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్టుమెంట్లు నిండిపోయవడంతో వెలుపల క్యూ లైన్‌లో భక్తులతో వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఇక, శుక్రవారం శ్రీవారిని 66,782 మంది భక్తులు దర్శించుకోగా, 36,229 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.71 కోట్లు వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్