అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఇటలీలోని పోర్టోఫినోలో గ్రాండ్గా ముగిశాయి. ఈ వేడుకల్లో సుమారు 800 మంది అతిథిలు హాజరయ్యారు. సినీ, క్రీడా రంగానికి చెందిన సెలబ్రిటీలతో పాటు వ్యాపార దిగ్గజాలు ఈ వేడుకల్లో మెరిశారు. ఇందుకుగాను అంబానీ ఫ్యామిలీ దాదాపు రూ.7,500 కోట్లు ఖర్చు చేసినట్లు టాక్. వచ్చే నెల 12న ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్లో అనంత్-రాధిక వివాహం జరగనుంది.