ఇంకెంత మందిని రేవంత్ రెడ్డి పొట్టన పెట్టుకుంటాడు?: హరీశ్

67చూసినవారు
రేవంత్ రెడ్డి ఇంకెంతమందిని పొట్టన పెట్టుకుంటావని BRS నేత హరీశ్ రావు మండిపడ్డారు. 'హైడ్రా అధికారుల వేధింపులతో ఇల్లు ఎక్కడ కులగోడతారోనని ఆందోళనతో కూకట్ పల్లికి చెందిన బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటికే హైడ్రా వల్ల ముగ్గురు చనిపోయారు. ఎంతమందిని చంపదలుచుకున్నావ్? ఇప్పుడే చూశాం గాంధీ ఆసుపత్రిలో మందులు దొరకక ప్రైవేట్ మెడికల్ షాప్ ముందు రోగుల బంధువులు లైన్లు కట్టారు' అని ఫైర్ అయ్యారు.

సంబంధిత పోస్ట్