నెయ్యి వాడకంపై తిరుమలలో శాసనాలు

76చూసినవారు
నెయ్యి వాడకంపై తిరుమలలో శాసనాలు
తిరుమల లడ్డూ ప్రసాదంపై వివాదం కొనసాగుతున్న వేళ ఆలయ గోడలపై ఉన్న శాసనాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆలయ పురాతన పద్ధతులను గోడలపై ముద్రించారు. 1019 సీఈ నాటి శాసనాల్లో నెయ్యి లాంటి పదార్థాలను వినియోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పొందుపర్చారు. నెయ్యి ప్యాకింగ్, రవాణాను శాసనాల్లో ముద్రించారు. నెయ్యిని రవాణా చేసేందుకు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించే వారిని శాసనాల్లో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్