హైడ్రా ఆపరేషన్ మూసీపై మండిపడుతున్న పరీవాహక ప్రాంత ప్రజలు

68చూసినవారు
హైడ్రా ఆపరేషన్ మూసీపై మండిపడుతున్న పరీవాహక ప్రాంత ప్రజలు
హైదరాబాద్‌లో హైడ్రా ఆపరేషన్ మూసీపై పరీవాహక ప్రాంత ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. తాము కట్టుకున్న ఇళ్ళను ఎలా కూల్చేస్తారంటూ ఆందోళనకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే మూసీ పరివాహక ప్రాంతమైన హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో బాధితులు తమ ఇళ్ళను కూల్చ వద్దు అంటూ రోడ్డెక్కారు. రాత్రికి రాత్రి హైడ్రా అధికారులు వచ్చి తమ ఇళ్ళను ఎక్కడ కూల్చేస్తారన్న భయంతో రోడ్డుపై బైఠాయించి నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్