సికింద్రబాద్ లో ధర్నా... చికోటి ప్రవీణ్ కుమార్ అరెస్ట్

73చూసినవారు
సికింద్రబాద్ మోండా మార్కెట్ పరిధిలోని ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని దుండగుడు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకుని గుడి వద్ద నిరసన తెలియజేసేందుకు వెళ్లిన బీజేపీ నాయకుడు చికోటీ ప్రవీణ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు. విగ్రహం ధ్వంసం చేశారని ప్రశ్నించినందుకు తనతో పాటు హిందూ సోదరులందరుని పోలీసులు తిట్టి. కొట్టి అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణం అని చీకోటి మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్