ఓటు హక్కు వినియోగించుకున్న కిషన్ రెడ్డి

85చూసినవారు
తెలంగాణ రాష్ట్రంలో సోమవారం సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నాయి. కాచిగూడ డివిజన్ దీక్ష మోడల్ స్కూల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును కిషన్ రెడ్డి వినియోగించుకున్నారు.

సంబంధిత పోస్ట్