ప్రశ్నించే గొంతుకులను అణిచివేస్తుంది

80చూసినవారు
హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఆదివారం ఢిల్లీ ఆప్ ప్రభుత్వ చీఫ్ విప్, రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జి దిలీప్ పాండే ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకులను బీజేపీ ప్రభుత్వం అణిచివేస్తుందని విమర్శించారు. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వానికి కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్