దూద్ బౌలీలో పర్యటించిన కార్పొరేటర్

67చూసినవారు
ప్రజా సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని దూద్ బౌలీ డివిజన్ కార్పొరేటర్ మహ్మద్ సలీం అన్నారు. ఆదివారం మెయిన్ పూరీలో పర్యటించి స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరిస్తామని కార్పొరేటర్ వారికి హామీ ఇచ్చారు. అలాగే పెండింగ్ అభివృద్ది పనులు త్వరగా ప్రారంభించి పూర్తీ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్