బేగంపేట: దేవి మండపాలను దర్శించుకున్న ఎమ్మెల్యే

79చూసినవారు
బేగంపేట: దేవి మండపాలను దర్శించుకున్న ఎమ్మెల్యే
దేవి నవరాత్రులు సందర్భంగా మంగళవారం బేగంపేటలోని దేవి మండపాలను కూకట్పల్లి ఎమ్మేల్యే మాధవరం కృష్ణా రావు, మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు వారిని శాలువాతో సన్మానించి సత్కరించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మహేశ్వరీ, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్