బీజేపీ ఎంపీ సీఎం రమేష్ పై ఫోర్జరీ కేసు

67చూసినవారు
బీజేపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫోర్జరీ కేసు నమోదైంది. సినీనటుడు వేణు తన పీసీఎల్ జాయింట్ వెంచర్ కంపెనీలో సీఎం రమేష్ ఫోర్జరీకి పాల్పడి రూ. 450 కోట్లు స్కాం చేశారనే ఆరోపణలతో ఆయనపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీన్ని హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ కు ట్రాన్స్ఫర్ చేశారు. అయితే దీనిపై వేణు తరఫున శనివారం కావూరి భాస్కర్ రావు స్టేట్మెంట్ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్