సీతారామాంజనేయ పంచలోహ విగ్రహాలు మాయం

50చూసినవారు
సీతారామాంజనేయ పంచలోహ విగ్రహాలు మాయం
ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో సీతారామాంజనేయ పంచలోహ విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు శుక్రవారం దొంగిలించారు. వాటి విలువ సుమారు లక్ష వరకు ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శనివారం సిఐ సత్యనారాయణ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్