ఇక్కడి హోటల్లో తినేవారికి షాక్..

55చూసినవారు
ఇక్కడి హోటల్లో తినేవారికి షాక్..
డ్రైనేజీ వాటర్ తో టిఫిన్ ప్లేట్స్, గిన్నెలు, టీ గ్లాసులు కడుగుతూ వాటిలోనే కస్టమర్లకు సర్వ్ చేస్తున్న ఘటన హైదరాబాద్ లోని యూసుఫ్ గూడలో బట్టబయలైంది. ఈ హోటల్లో కొంతకాలంగా పైపులు లీకై అందులోనే డ్రైనేజి వాటర్ కలుస్తున్న కానీ యాజమాన్యం పటించుకోకుండా ఇలా తినడానికి వచ్చే వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్