కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి: దానం

74చూసినవారు
యూసుఫ్ గూడా డివిజన్ పరిధిలోని మహ్మద్ గౌస్ పంక్షన్ హాల్ లో శనివారం జూబ్లీహిల్స్ కాంగ్రెస్ బూత్ స్థాయి కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సికింద్రబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యకర్తలకు ప్రచారం వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్