సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రోసీ గ్లేజ్ బ్రూక్

57చూసినవారు
హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర బీ. ఆర్. అంబేద్కర్ సచివాలయంలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని లండన్ కు చెందిన కామన్వెల్త్ ఎంటర్ప్రైజ్, ఇన్వెస్ట్మెంట్ కౌన్సిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రోసీ గ్లేజ్ బ్రూక్ కలిశారు. వాణిజ్యానికి సంబంధించిన అంశాలపై చర్చలు జరిపారు.

సంబంధిత పోస్ట్