ఇఫ్తార్ విందులో పాల్గొన్న అసదుద్దీన్ ఓవైసీ

64చూసినవారు
ఇఫ్తార్ విందులో పాల్గొన్న అసదుద్దీన్ ఓవైసీ
గోల్కొండ డివిజన్ పరిధిలోని బడా బజార్ వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, కార్వాన్ ఎమ్మేల్యే కౌసర్ మొహియుద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఇఫ్తార్ విందును ఒవైసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్