ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం

83చూసినవారు
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండు, మూడు అమలవుతున్నాయని మిగతా వాటి అమలుకు తనదే హామీనని చేవెళ్ల లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. చేవెళ్ల లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా గురువారం ఆయన రెండోసెట్ నామినేషన్ దాఖలు చేశారు. అధిష్టానం, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రివర్గం ఆరు గ్యారెంటీలను సంపూర్ణ అమలు చేసేందుకు చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్