మోదీ దేశాన్ని వేలం పెట్టారు: శివసేన ఎంపీ

58చూసినవారు
మోదీ దేశాన్ని వేలం పెట్టారు: శివసేన ఎంపీ
ప్రధాని మోదీపై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలో 70 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన కాలంలో దేశం అభివృద్ధి పథంలో నడిచిందని అన్నారు. వీరంతా కలిసి నిర్మించిన భారతదేశాన్ని మోదీ వేలం వేశారని ప్రధాని పదవికి కూడా వేలంపాట ఉందా..? దానిని కూడా మోదీ వేలం వేశారా అని తీవ్రంగా విమర్శించారు. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత మోదీ, ఆయన పార్టీ అధికారంలో ఉండదని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్