మూసి శుద్దీకరణను అడ్డుకోవడం ఆ జిల్లాలకు మరణ శాసనమే

61చూసినవారు
మూసి శుద్దీకరణను అడ్డుకోవడం ఆ జిల్లాలకు మరణ శాసనమే
మూసి నది శుద్దికరణ అడ్డుకోవడమంటే హైదరాబాద్, రంగారెడ్డి నల్గొండ జిల్లాలకు మరణ శాసనం రాయడమేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంగళవారం అన్నారు. మూసి విష రసాయనలతో ఇప్పటికే ఇక్కడ పండే పంటలు కాయగూరలు ఎవరు కొనని పరిస్థితి వచ్చిందని ట్విట్ చేశారు.

సంబంధిత పోస్ట్