మంత్రులకు రూట్ మ్యాప్ వివరించిన డీసీపీ

74చూసినవారు
రాష్ట్ర అవతరణ వేడుకలకు ముస్తాబు అవుతున్న హైదరాబాద్ పరేడ్ మైదానాన్ని శనివారం మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని మంత్రులకు ఏర్పాట్లను, రూట్ మ్యాప్ను వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్