ఓటు వేసిన ప్రముఖ డైరెక్టర్ తేజ

77చూసినవారు
హైదరాబాద్ లో పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు జూబ్లీహిల్స్ లోని పోలింగ్ కేంద్రానికి చేరుకున్న డైరెక్టర్ తేజ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్యూ లైన్ లో నిలబడి ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్