చెరువులో యువకుడి మృతదేహం లభ్యం

25788చూసినవారు
ఫిలిం నగర్ లోని హాకింపేట కుంట చెరువులో ఆదివారం సాయంత్రం యువకుడు పవన్ ప్రమాదవశాత్తు పడిపోయాడు. విషయం తెలుసుకున్న ఎండీఆర్ఎఫ్ టీమ్ రంగంలోకి దిగి నిన్నటి నుంచి గాలింపు చర్యలు చేపట్టగా సోమవారం మధ్యాహ్నం అతడి మృతదేహం లభ్యమైంది. దీంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్