రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి

79చూసినవారు
ధాన్యం కొనుగోలుపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం హైదరాబాద్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సన్నాలు, దొడ్డు వడ్లకు వేర్వేరుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. ఖరీఫ్ నుంచి సన్నాలకు రూ. 500 బోనస్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి వచ్చే ధాన్యం కొనుగోలు చేస్తే చర్యలు కఠినంగా ఉంటాయని మిల్లర్లను హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్