బసవేశ్వర స్వామి విగ్రహ పున ప్రతిష్టపన

73చూసినవారు
బసవేశ్వర స్వామి విగ్రహ పున ప్రతిష్టపన
కొడంగల్ నియోజకవర్గంలోని రేగడి మైలారం గ్రామంలో జాతీయ రహదారి సమీపంలో బసవేశ్వర స్వామి విగ్రహ పున ప్రతిష్ఠపన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ ఆర్. గురునాథ్ రెడ్డి హాజరయ్యారు. వీర శైవ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి పున ప్రతిష్ఠపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దూప దీప నైవేద్య అర్చక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్. జయతీర్థ చారి, వీర శైవ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్