పవన్ కళ్యాణ్ వస్తే నేను దిగుతా అంటూ హల్చల్

81చూసినవారు
కూకట్ పల్లి నియోజకవర్గం మాధవరం నగర్ లో హై టెన్షన్ పోల్ ఎక్కి సాయి అనే వ్యక్తి హల్చల్ చేశాడు. శుక్రవారం అర్ధరాత్రి హై టెన్షన్ లైన్ పోల్ ఎక్కిన సాయి అనే వ్యక్తి టెన్షన్ క్రియేట్ చేశాడు. పవన్ కళ్యాణ్ వస్తే కానీ నేను దిగను అంటూ సాయి గట్టిగా అరుస్తూ కేకలు వేశాడు. విషయం తెలిసికున్నా సాయి తల్లి మరియు భార్య సంఘటన స్థలానికి చేరుకొని. కిందికి దిగి రావాలంటూ ఆర్తనాదాలు చేస్తూ వేడుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్