మాజీమంత్రి సంచలన వ్యాఖ్యలు

55చూసినవారు
మాజీమంత్రి సంచలన వ్యాఖ్యలు
వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి వర్గంలోని నాయకులు ఇస్తున్న లీకుల వల్లనే ఆ పార్టీ నాయకులు అరెస్టు అవుతున్నారని ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు. టిడిపి కేంద్ర కార్యాలయం పై జరిగిన దాడి కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి వర్గం ఉందని, అందులో ఎలాంటి అనుమానం లేదని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు.

సంబంధిత పోస్ట్