మేఘాలయలో కార్పొరేటర్ల పర్యటన

55చూసినవారు
మేఘాలయలో కార్పొరేటర్ల పర్యటన
జీహెచ్ఎంసీ స్టడీ టూర్లో భాగంగా కార్పొరేటర్లు ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో పర్యటిస్తున్నారు. మావలాంగ్ ఆసియాలోనే ఉత్తమ శుభ్రత గల పల్లెటూరుగా అవార్డు అందుకున్న గ్రామంలో మంగళవారం కొత్తపేట కార్పొరేటర్ నాయికోటి పవన్ కుమార్, గడ్డి అన్నారం కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, ఆర్కేపురం కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి పర్యటించారు. అక్కడి ప్రజలు స్వచ్చందంగా ప్లాస్టిక్ రహిత ఊరుగా నిర్ణయించుకుని ప్లాస్టిక్ ను పూర్తిగా నిర్మూలించారు.

సంబంధిత పోస్ట్