బైక్ ను ఢీ కొట్టిన ప్రైవేట్ స్కూల్ బస్సు... వ్యక్తి మృతి

85చూసినవారు
బైక్ ను ఢీ కొట్టిన ప్రైవేట్ స్కూల్ బస్సు... వ్యక్తి మృతి
డబీర్ పురా కోమటివాడకు చెందిన దాసకొండ ఉమేష్(35) వ్యాపారం చేసేవాడు. దిల్సుఖ్ నగర్ నగర్ నుండి ఆదివారం చాదర్ ఘాట్ వైపు వెళుతుండగా యశోద నర్సింగ్ స్కూల్ బస్సు రాంగ్ రూట్ లో వచ్చి ఢీ కొనడంతో తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. చాదర్ ఘాట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్