వైద్యుల నిర్లక్ష్యంతో గర్భవతి కిడ్నీలు ఫెయిల్

1087చూసినవారు
వైద్యుల నిర్లక్ష్యంతో గర్భవతి కిడ్నీలు ఫెయిల్
ఈదిబజార్ కు చెందిన ఓ గర్భవతి(23) డెలివరీ కోసం శ్రావణి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది. గర్భవతికి రక్తం తక్కువగా ఉండటంతో తెల్లరక్త కణాలు డాక్టర్ సరళ ఎక్కించినట్లు ఆమె భర్త తెలిపారు. తీరా రక్త కణాలు ఎక్కించిన అనంతరం ఆ గర్భవతి ఆరోగ్యం క్షిణించింది వెంటనే మరో హాస్పిటల్కు తరలించి డయాలసిస్ చేయాలని వైద్యులు తెలిపారు. దింతో ఆమె భర్త వైద్యుల నిర్లక్ష్యంతోనే భార్య కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని పోలీసులకు ఫిర్యాదుచేశారు

సంబంధిత పోస్ట్