మల్కాజిగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం మౌలాలి డివిజన్ హనుమాన్ నగర్ కు చెందిన స్వరూప రాణి అనారోగ్యంతో బాధపడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి కి దరఖాస్తు చేసుకోగా మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి రూ 50, 000 రూపాయల విలువగల మంజూరైన పత్రన్ని లబ్ధిదారురాలు స్వరూప రాణి కుటుంబ సభ్యులకు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు.