చేపలు పట్టడానికి వెళ్లి వ్యక్తి మృతి

586చూసినవారు
చేపలు పట్టడానికి వెళ్లి వ్యక్తి మృతి చెందిన సంఘటన శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లా శామిర్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధి, ముడుచింతల పల్లి మండలం, ఆద్రాస్ పల్లికి చెందిన కావలి మల్లేష్( 50), ఎల్లగూడ వాగులో చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవ శాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్