100 శాతం వైకల్యం ఉన్నవారికి రూ.15వేలు పింఛను: చంద్రబాబు

52231చూసినవారు
100 శాతం వైకల్యం ఉన్నవారికి రూ.15వేలు పింఛను: చంద్రబాబు
100 శాతం వైకల్యం ఉన్నవారికి రూ.15,000 పింఛను, ఏప్రిల్ నుంచే రూ.4,000 పెన్షన్ ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. 'దివ్యాంగులకు రూ.6,000, కిడ్నీ, తలసేమియా వ్యాధిగ్రస్థులకు రూ.10,000 పెన్షన్ ఇస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ అందిస్తామని చంద్రబాబు తెలిపారు.

సంబంధిత పోస్ట్