చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

572చూసినవారు
చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య
చెట్టుకు ఉరివేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మేడ్చల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ మండలం మునీరాబాద్ గ్రామానికి చెందిన మంత్రిగారి శ్రీకాంత్(40) వృత్తి రీత్యా ప్రైవేట్ జాబ్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి అదే గ్రామంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించిన మేడ్చల్ పోలీసులకు సమాచారం అందించారు.

సంబంధిత పోస్ట్