మేడ్చల్ లో ఉచిత వినికిడి వైద్య శిబిరం

76చూసినవారు
మేడ్చల్ లో ఉచిత వినికిడి వైద్య శిబిరం
మేడ్చల్ పట్టణంలోని ఆదిత్య హాస్పిటల్ ఆధ్వర్యంలో జూన్ 3, 4వ తేదీల్లో ఉచిత వినికిడి వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. రెండు రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు చేస్తారు. వినికిడి లోపం ఉన్నవారికి అత్యాధునిక పరికరాలతో పరీక్షలు నిర్వహిస్తామని బాధితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్