వినాయక నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులకు బహుమతులు

54చూసినవారు
వినాయక నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులకు బహుమతులు
తూంకుంట మున్సిపాలిటీ దేవరయాంజాల్ లో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయక నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులకు లక్కి డ్రా ద్వారా బహుమతులు గెలుచుకున్నారు. మొదటి బహుమతి ఆకాష్ రెడ్డి (హోండా ఆక్టీవా), 2న బహుమతి లక్ష్మీ (ఫ్రిజ్), 3వ బహుమతి రత్నాకర్ (టీవి), అకాష్ వర్మ (ఫోన్) గెలుచుకున్నారు. వారికి మాజీ సర్పంచ్, హనుమాన్ యాత్ సభ్యులు గురువారం బహుమతులు అందజేశారు.

సంబంధిత పోస్ట్