హోళీ పండుగ వేడుకల్లో పాల్గొన్న మల్లారెడ్డి

1089చూసినవారు
మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బోయిన్ పల్లిలోని తన నివాసంలో కార్యకర్తలు, అనుచరులతో కలిసి హోళీ పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. రంగులు చల్లుకుంటూ సంతోషంగా గడిపారు. ఈ సందర్బంగా మల్లారెడ్డి మాట్లాడుతూ. ప్రజలంతా సుఖ సంతోషాలతో హోళీ జరుపుకోవాలని, రసాయనిక రంగులు కాకుండా సహజ రంగులతో హోళీ సంబరాలు జరుపుకోవాలని సూచించారు. నియోజకవర్గ ప్రజలకు హోళీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్