సునీతా మహేందర్ రెడ్డి గెలుపు ఖాయం

1102చూసినవారు
సునీతా మహేందర్ రెడ్డి గెలుపు ఖాయం
మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మైనంపల్లి హనుమంతరావును కాంగ్రెస్ అధిష్ఠానం నియమించడం పట్ల ఆ పార్టీ కూకట్పల్లి నియోజకవర్గ మాజీ అధ్యక్షుడు సతీశ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం మైనంపల్లిని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. మైనంపల్లి నాయకత్వంలో మల్కాజిగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్