నామినేషన్ దాఖలు చేసిన పట్నం సునీత మహేందర్ రెడ్డి

77చూసినవారు
కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం తూముకుంట మున్సిపల్ పరిధిలోని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ కు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ తో పాటు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్