డివైడర్ ని ఢీకొని కారు బోల్తా

75చూసినవారు
డివైడర్ ని ఢీకొని కారు బోల్తా
ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నెంబర్ 7 వద్ద డివైడర్ నీ ఢీకొని కారు బోల్తా పడ్డ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 3. 30 నిమిషాలకు భూపాలపల్లి జిల్లా నుండి నిజాంపేట్ కి వస్తున్న కారు ఎక్సిట్ నెంబర్ 7 వద్ద భారీ వర్షం కారణంగా కారు నడుపుతున్న మనోహర్ రెడ్డికి సరిగ్గా రోడ్డు కనబడక డివైడర్ ని ఢీకొట్టడంతో కారు బోల్తా పడి కారులో ఉన్న మనోహర్ రెడ్డి తల్లి పుష్పలత 48 తలకి తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందింది.

సంబంధిత పోస్ట్