జవహర్ నగర్ లో ట్రాన్స్ జెండర్ ఆత్మహత్య

71చూసినవారు
ట్రాన్స్ జెండర్ ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్ వికలాంగుల కాలనీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు. మధర్ థెరిస్సా కాలనీలో నివాసం ఉంటున్న సరిత అలియాస్ సంతోష్(33) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్