నోటీసులకు భయపడం

53చూసినవారు
నోటీసులకు భయపడం
మార్ఫింగ్ వీడియోల కేసులో ఢిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసులకు భయపడేది లేదని మంగళవారం హైదరాబాద్లో ఎమ్మెల్సీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. నోటీసులకు ధీటైన సమాధానం ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి మార్ఫింగ్ వీడియోలకు సంబంధం లేదని తెలిపారు. అలాంటి వీడియోలు చేయడంలో బీజేపీ ప్రపంచంలోనే దిట్ట అని విమర్శించారు.

సంబంధిత పోస్ట్