తమ గోడును కేంద్రమంత్రికి చెప్పుకున్న గ్రూప్-1 అభ్యర్థులు

52చూసినవారు
కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ముషీరాబాద్ లో గ్రూప్-1 అభ్యర్థులు కలిశారు. ఈ సందర్భంగా జీవో నెంబర్ 29తో జరిగే నష్టాన్ని కేంద్రమంత్రితో చెప్పుకున్నట్లు అభ్యర్థులు తెలిపారు. వారు చెప్పేది అంత శ్రద్ధగా విన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అభ్యర్థులకు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్