గాంధీ భవన్లో ఎన్ఎస్యూఐ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

58చూసినవారు
ఎన్ఎస్యూఐ 54వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం హైదరాబాద్ నాంపల్లిలోని గాంధీభవన్లో ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గాంధీభవన్లో ఎన్ఎస్యూఐ జెండాను ఎగరేసి అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్