ఎమ్మేల్యే ఆదేశాలతో స్ట్రీట్ లైట్స్ కు మరమ్మత్తులు

81చూసినవారు
ఎమ్మేల్యే ఆదేశాలతో స్ట్రీట్ లైట్స్ కు మరమ్మత్తులు
ముషీరాబాద్ డివిజన్ బీపూజి నగర్ లో గత కొంతకాలంగా స్ట్రీట్ లైట్స్ చెడిపోయి స్థానిక ప్రజలు, పాదచారులు, వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమస్యను బీఆర్ఎస్ నేత పూస గోరఖ్ నాథ్ ఎమ్మేల్యే ముఠా గోపాల్, జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మేల్యే ఆదేశాల మేరకు సిబ్బంది సోమవారం స్ట్రీట్ లైట్స్ కు మరమ్మత్తులు చేశారు. సమస్యను పరిష్కరించినందుకు ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్