కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

85చూసినవారు
కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చివేసినందుకు నాగార్జున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని, ఆయనపై కూడా తాము పరువునష్టం దావా వేస్తామని కొండా సురేఖ తరఫు న్యాయవాది మంగళవారం తెలిపారు. అఫైర్ల గురించి కేటీఆర్, కేసీఆర్‌కు బాగా తెలుసునని వ్యాఖ్యానించారు. నాంపల్లి కోర్టు ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడా రు.

సంబంధిత పోస్ట్